మార్కెట్ ఇంటెలిజెన్స్పై సీఎం జగన్ సమీక్ష
కరోనా చికిత్సలో గణనీయమైన ముందంజ సాధించినట్టు ఇజ్రేల్ ప్రకటించింది. వైరస్కు యాంటీబాడీని అభివృద్ధి చేసే ప్రక్రియలో జీవశాస్త్ర పరిశోధనా సంస్థ విజయం సాధించినట్టు రక్షణమంత్రి నఫ్తాలీ బెనెట్ ఒక ప్రకటనలో తెలిపారు. పేటెంట్ సాధించడం, భారీస్థాయిలో ఉత్పత్తి చేపట్టడం మాత్రమే మిగిలుందని ఆయన వివరించారు. ప్రధాన…