'సముద్ర సేతు' ను ప్రారంభించిన ఇండియన్‌ నేవీ
లాక్‌డౌన్‌ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇండియన్‌ నేవీ సముద్ర సేతు ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌ ద్వారా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని జలమార్గ ద్వారా భారత్‌కు తిరిగి తీసుకురానున్నది. ఐఎన…
ఢిల్లీలో ప్రైమరీ స్కూల్స్‌ మూసివేత
కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ప్రైమరీ స్కూల్స్‌ను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మనీష్‌ సిపోడియా ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా, ముందు జాగ్రత్తగా…
టైటానిక్ కెప్టెన్‌లా.. కేంద్ర‌ ఆరోగ్య‌మంత్రి
క‌రోనా వైర‌స్‌ను నియంత్రిస్తున్నామ‌ని ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ లోక్‌స‌భ‌లో వెల్ల‌డించారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి వెల్ల‌డించిన‌ తీరును రాహుల్ త‌ప్పుప‌ట్టారు.  టైటానిక్ నౌక మునుగుతున్న స‌మ‌యంలో.. ఆందో…
ప్రతి జట్టు ఇండియాను ఓడించాలనుకుంటోంది: కోహ్లి
టీమిండియాను ఓడించాలని అన్ని టెస్టు జట్లు తహతహలాడుతున్నాయని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. బుధవారం జట్టు యాజమాన్యం, కెప్టెన్‌ కోహ్లితో పాటు ఆటగాళ్లు వెల్లింగ్టన్‌లోని భారత హై కమిషన్‌ను వారి కోరిక మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మంచి సంబంధాలు…
వరదకాల్వకు ఒక టీఎంసీ
శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకంద్వారా వరదకాల్వలోకి ఒక టీఎంసీ నీటిని విడుదలచేయాలని ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు బుధవారం నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వరదకాల్వలోకి నీటిని విడుదల చేసేందుకు ఎస్సారెస్పీలో తగిన నిల్వలు లేనందున ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్‌ ఉమ్మడిజిల్లాకు చెందిన ఎ…
జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుచేస్తాం
జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుచేస్తాం సాక్షి, అమరావతి:  పోలీస్‌స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ మేరకు అన్ని రేంజీల డీఐజీలు, జిల్లా ఎస్పీలు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు మెమో జారీ చేశామ…
Image